శబరిమలపై విచారణ గురువారానికి వాయిదా

శబరిమలపై విచారణ గురువారానికి వాయిదా

న్యూ ఢిల్లీ:శబరిమలతో సహా ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సోమ వారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచా రణ అంశాలను తామే ఖరారు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే తెలిపారు. ఇందుకు వీలుగా విచారణను గురువారానికి వాయిదా వేసా రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos