న్యూ ఢిల్లీ:శబరిమలతో సహా ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సోమ వారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచా రణ అంశాలను తామే ఖరారు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే తెలిపారు. ఇందుకు వీలుగా విచారణను గురువారానికి వాయిదా వేసా రు.