టెనెస్సీ రోడ్డు ప్రమాదంలో తెలుగు వ్యక్తి మృతి

టెనెస్సీ రోడ్డు ప్రమాదంలో తెలుగు వ్యక్తి మృతి

టెనెస్సీ: అమెరికాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతి చెందినట్లు ఆలస్యంగా తెలిసింది. మృతులు విద్యార్థులు జుడీ స్టాన్లీ(23), వైభవ్ గోపిశెట్టి(26). టెనెస్సీ స్టేట్ యూనివర్సిటీ(టీఎస్యూ)లో ఆహార విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయ నం చేస్తున్నారు. గత నెల 28న ఒక విలాస విందును ముగించుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వేగంగా వచ్చిన లారీ ఆ కారును ఢీ కొనటంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. లారీ ట్రక్కు డ్రైవర్ డేవిడ్ టారెస్ ఘటనా స్థలం నుంచి పరార య్యాడు. కాగా మృతుల్లో ఒకరైన వైభవ్ గోపి శెట్టి విజయవాడకు చెందిన వ్యక్తి పోలీసులు గుర్తించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos