టాటా గ్రూపు ఎదురు దెబ్బ

టాటా గ్రూపు ఎదురు దెబ్బ

ముంబై: టాటా గ్రూపు ఎదురు దెబ్బ తగిలింది. ఎయిరిండియా సీఈవో పదవిని చేపట్టేందుకు టర్కీష్ ఎయిర్లైన్స్కి సీఈవోగా పని చేస్తున్న టర్కీ జాతీయుడు ఇల్కర్ ఆయ్సీ నిరాకరించారు. 2014లో టర్కీష్ ఎయిర్లైన్స్లో చేరిన ఆయ్సీ 2022 జనవరి 31 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఏప్రిల్ 1 నుంచి ఎయిరిండి యా సీఈవోగా పదవీ బాధ్యతలు చేపడతారని ప్రకటించారు. ఆ నియామకాన్ని ఆర్ఎస్ఎస్కి చెందిన సద్వేశీ జాగరణ్ మంచ్ ఆక్షేపించింది. సీఈవో నియామకం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కంగుతున్న ఇల్కర్ ఆయ్సీ టాటా చేపట్టేందుకు విముఖత చూపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos