తెరచుకున్న కేథర్నాథ్ ఆలయం

తెరచుకున్న  కేథర్నాథ్ ఆలయం

డెహ్రడూన్ : ఆరు నెలల పాటు మంచుతో కప్పబడిన కేథర్నాథ్ ఆలయం బుధవారం ఉదయం 6:10 గంటలకు తిరిగి తెరుచుకుంది. కరోనా వల్ల భక్తులెవరినీ స్వామి వారి దర్శనానికి అనుమతించ లేదు. దీంతో భక్త జన కోలాహాలం లేకుండానే ఆలయ అర్చకులు. ఐదుగురు పండితులు కేథర్నాథ్ ఆలయానికి పంచముఖీ స్వామిని పల్లకిలో తీసుకువచ్చారు. చార్ధామ్ యాత్రలో యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శించేందుకు ప్రతి సంవత్సరం దేశ, విదేశాల నుంచి లక్షల మంది యాత్రికులు వస్తుంటారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos