సిద్ధూ జైలు నుంచి ఆసుపత్రికి

సిద్ధూ జైలు నుంచి ఆసుపత్రికి

న్యూ ఢిల్లీ: పాటియాలా సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న నవజోత్ సింగ్ సిద్దునూ సోమవారం ఆస్పత్రికి తరలించారు. జైల్లో అందించిన ఆహారాన్ని ఆయన తీసుకో లేదు. తొలి రోజు వడ్డించిన రోట్టెలు, పప్పును గోధుమల అలర్జీ, ఇతర ఆరోగ్య కారణాల రీత్యా వాటిని తిరస్కరించారు. కాలేయ వ్యాధి, రక్తం గడ్డకట్టడం వంటి అనారోగ్య కారణాలతో బాధ పడుతున్నారు. అనారోగ్య పరిస్థితుల వల్ల సిద్ధూకి ప్రత్యేక ఆహారాన్ని అందించాలని పాటియాల కోర్టును ఆయన న్యాయవాది కోరారు. దరిమిలా వైద్య పరీక్షల నిమిత్తం సిద్ధూని జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. పరీక్ష నివేదికను కోర్టుకు సమర్పించ నున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos