జనాభా ప్రాతిపదికన స్మశానాల్ని ఏర్పాటు చేయాలి

జనాభా ప్రాతిపదికన స్మశానాల్ని ఏర్పాటు చేయాలి

లఖ్ నవ్: ‘హిందువులకు ఇరుకైన శ్మశాన వాటికలుంటే, ముస్లింలకు మాత్రం విశాలమైన శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇది పూర్తిగా వివక్షే’నని భాజపాకు చెందిన లోక్సభ సభ్యుడు సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఉన్నావోలో జరిగిన భాజపా ఎన్నికల ప్రచార బహిరంగ సభలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపు తున్నాయి. జనాభా ప్రాతిపదికన స్మశానాల్ని ఏర్పాటు చేయాలని కోరారు.‘ ఒకే ఒక్క ముస్లిం ఉన్నా వారి శ్మశాన వాటిక మాత్రం చాలా పెద్దగా ఉంటోందని, హిందువులు మాత్రం తమ ఆత్మీయులకు పొలాల పక్కన దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇదెక్కిడి న్యాయం? ఇక ఉపేక్షించలేమని, ఎవరూ మన ఓపికను పరీక్షించకూడద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos