ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ

ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ

అమరావతి:ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ నియమితులు కానున్నారు. ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయ శాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. 1984 ఐఏఎస్ బృందానికి చెందిన ఆమెను నీలం సహానీని తమకు కేటాయిం చాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. త్వరలోనే ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కానున్నారని అధికార వర్గాల కథనం. ఇది వాస్తవమైతే నీలం సహానీ నూతన ఆంధ్ర ప్రదేశ్ తొలి మహిళా ప్రధా న కార్యయదర్శికానున్నారు. 2020 జూన్ నెలాఖరు వరకు సేవలో ఉంటారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos