కోలుకున్న విపణులు

కోలుకున్న విపణులు

ముంబై: గత ఏడు రోజులుగా నష్టాల పాలైన స్టాక్ మార్కెట్లు మంగళవారం కాస్త లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 480 పాయింట్లు లాభపడి 38,624 వద్ద,నిఫ్టీ 171 పాయింట్లు పుంజుకుని 11,303 వద్ద ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో సన్ ఫార్మా (7.36%), టాటా స్టీల్ (6. 48%),అల్ట్రాటెక్ సిమెంట్ (4.67%),ఓఎన్జీసీ (4.38%), ఎన్టీపీసీ (4.23%) లాభాల్ని గడించాయి.బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఐటీసీ (-0.77%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.06%)బాగా నష్టాల పాలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos