33 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిన బాధితురాలు

33 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిన బాధితురాలు

ముంబయి: ఇక్కడి సకినాకలో అత్యంత ఆటవికంగా అత్యాచారానికి గురైన మహిళ(34) 33 గంటలపాటు తీవ్రమైన క్షోభను అనుభవించి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయింది.  వైద్యుల కృషి బూడిదలో పోసిన పన్నీరైంది. నిందితుడు మోహన్ చౌహాన్ తన వాహనంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇనుప చువ్వల్ని దూర్చి చిత్ర హింసలకు గురి చేశాడు. 33 రోజుల కిందట ఖైరానీ రోడ్డు సమీపంలో మహిళ రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అత్యా చారం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos