చెన్నై: కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల కోసం నటుడు రజనీ కాంత్ రూ.50 లక్షల విరాళాన్ని అందించారు. సోమవారం నటుడు సూర్య కూడా రూ.పది లక్షల విరాళాన్ని ఇచ్చారు.