లాభాల విపణి

లాభాల విపణి

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్ని గడించాయి. సెన్సెక్స్ 199 పాయింట్లు పెరిగి 41,021, నిఫ్టీ 63 పాయింట్లు లాభ పడి 12,101కి చేరుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో యస్ బ్యాంక్ (7.65%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.43%), మారుతి సుజు కి (2.38%), సన్ ఫార్మా (1.87%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.78%)బాగా లబ్ధి పొందాయి. ఎల్ అండ్ టీ (-1.68%), ఐసీ ఐసీ ఐ బ్యాంక్ (-1.07%), ఐటీసీ (-0.86%), టాటా స్టీల్ (-0.81%), ఎన్టీపీసీ (-0.51%) అధికంగా నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos