లాభాల్లో మార్కెట్లు

లాభాల్లో మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 176 పాయింట్లు లాభపడి 52,500 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు వృద్ధి చెంది 15,738 వద్ద ఉన్నాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్ర, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos