మార్కెట్లకు లాభాలు

మార్కెట్లకు లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్ని గడిం చాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి 40,286 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 11,872 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో ఐసీఐ సీఐ బ్యాంక్ (2.56%), ఇన్ఫోసిస్ (2.03%), బజాజ్  ఫైనాన్స్ (1.84%), హెచ్డీఎఫ్సీ (1.44%), మారుతి సుజుకి (1.26%) బాగా లాభాల్న గడించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.89%), వేదాంత లిమి టెడ్ (-2.66%), టాటా మోటార్స్ (-1.96%), ఓఎన్జీసీ (-1.52%), హిందు స్థాన్ యూనిలీవర్ (-1.29%) అధి కంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos