న్యూ ఢిల్లీ: మారుతీ సుజుకీ పలు రకాల కార్ల ధరను తగ్గించింది. ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్ మోడల్, సెలెరియో, బాలెనో డీజిల్, ఇగ్నిస్, డిజైర్ డీజిల్, టూర్ ఎస్ డీజిల్, విటారా బ్రెజ్జా, ఎస్ క్రాస్కార్ల ధరను రూ.5000 తగ్గించినున్నట్లు సంస్థ యాజమాన్యం బుధవారం ఇక్కడ వెల్లడించింది. ఈ ధరలు గత నెల 25 నుంచి అన్వయమవుతాయి. వీటి ధరలు ఇప్పుడు రూ.2.98-11.49 లక్ష ల మధ్య ఉంది. ఈ తగ్గింపు ప్రస్తుతం ఉన్న రాయితీలకు అద నమని వివరించింది.