భారత్‌ సాయాన్ని నిరాకరించిన చైనా

న్యూ ఢిల్లీ:కరోనా వైరస్ దెబ్బకు తల్లడిల్లుతున్న చైనాకు సాయం చేసేందుకు భారత్ చాసిన అపన్న హస్తాన్ని ఆ దేశం అందుకోకుండా మొరా యిస్తోంది. వైద్య సామగ్రితో చైనాలోని వూహాన్ నగరానికి వెళ్లేందుకు ఢిల్లీ 20న విమానం సిద్ధమైంది. అయితే చైనా నుంచి అందుకు అను మతి రాకపోవడంతో విమానాశ్రయంలోనే నిలిచి పోయింది.బుద్ధి పూర్వకంగానే చైనా అనుమతివ్వటం లేదని ఉన్నత అధికారులు ఆరోపించారు. చైనాకు పంపేందుకు సిద్ధం చేసిన సామగ్రిలో సర్జికల్ మాస్కులు, గ్లౌజులు, ఫీడింగ్ పంపులు తదితర అత్యవసర వస్తువులున్నాయి. ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి వస్తున్న విమానాలను మాత్రం చైనా అనుమతిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos