పూరీ విడిచి పోవాలని యాత్రికులకు వినతి

పూరీ విడిచి పోవాలని యాత్రికులకు వినతి

భువనేశ్వర్: ఫణి తుపాను శుక్రవారం ఒడిశా తీరాన్ని తాకనున్నందున పూరీలోని యాత్రికులంతా గురువారం సాయంత్రానికల్లా నగరం విడిచి వెళ్లిపోవాల ని ఒడిశా ప్రభుత్వం బుధవారం సూచించింది. సహాయక కార్యక్రమాల్ని చేపట్టేందుకు వీలుగా ఎన్నికల సంఘం 11 జిల్లాల్లో ఎన్నికల నియమావళని సడలించింది. ఒడిశా తీరప్రాంతంలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ఈ నెల 3న మధ్యాహ్నం ఒడిశాలోని పారాదీప్ సమీపంలో తుపాను తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos