మైత్రీ-బంధన్ ప్యాసింజర్ రైలు రద్దు

మైత్రీ-బంధన్ ప్యాసింజర్ రైలు రద్దు

న్యూ ఢిల్లీ : కరోనా వైరస్ భీతితో భారత్-బంగ్లాదేశ్ ల మధ్య నడిచే మైత్రీ, బంధన్ ప్యాసింజరు రైలు సర్వీసులను ఏప్రిల్ 15వతేదీ వరకూ రద్దు చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుందని రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos