అందరి గమ్యం ముంబై

అందరి గమ్యం ముంబై

లక్నో: వివిధ రాష్ట్రాల నుంచి ముంబై వెళుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇక్కడి రైల్వే స్టేషన్లో రద్దీ నెలకొంది. రిజర్వేషన్ కేంద్రంలో తత్కాల్ బుకింగ్ ప్రారంభించిన వెంటనే ముంబైకి వెళ్లే రైళ్ల సీట్లన్నీ బుక్ అయిపోయాయి. తల సరి ఛార్జీ రూ. 2,485 వరకు ఉంది. జూన్ ఒకటి నుండి రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తత్కాల్ బుకింగ్ సౌకర్యాన్ని సోమ వారం ఆరంభించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos