ఆ ముగ్గురూ నిజమైన భారత రత్నాలు

ఆ ముగ్గురూ నిజమైన భారత రత్నాలు

న్యూఢిల్లీ: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్లకు అత్యున్నత పురస్కారం -భారత రత్న ప్రదానం చేయాలని కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు మనీష్ తీవారీ ప్రధాని మోదీకి శనివారం ఇక్కడ విన్నవించారు. . బ్రిటీష్ పాలకుల్ని ఎదిరించి పోరాడిన వీరు స్వాతంత్ర్య ఉద్యమంలోకి దుమికేందుకు యువకుల్లో ఉత్తేజాన్ని నింపారని చెప్పారు. గణతంత్ర దినోత్సవాన వారిని భారత రత్నతో పురస్కారించాలని మోదీకి రాసిని లేఖలో కోరారు. మహారాష్ట్ర విధానసభ ఎన్నికల ప్రచారంలో మహాత్యుడి హత్య కేసులో నిందితుడైన సావర్కర్ను భారత రత్నతో సత్కరిస్తామని కమలనాధులు హామీ ఇచ్చారు.దీన్ని విపక్షాలు తప్పుబట్టాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos