లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర వారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్లు లాభపడి 58,388కి, నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 17,398కి చేరుకున్నాయి. బీఎస్ఈ లో అల్ట్రాటెక్ సిమెంట్ (2.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.26%), భారతి ఎయిర్ టెల్ (1.30%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.20%), ఇన్ఫోసిస్ (1.06%) బాగా లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (-2.06%), మారుతి (-1.50%), రిలయన్స్ (-1.46%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.06%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.59%) అధికంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos