లాభాల్లో ముగిసిన మార్కెట్లు

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులకు గురై లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 848 పాయింట్లు లాభపడి 58,862కి చేరుకుంది. నిఫ్టీ 237 పాయింట్లు పెరిగి 17,576కి ఎగబాకింది. 1,683 సంస్తల వాటాల విలువ పెరగ్గా, 1,583 సంస్తలవి తగ్గాయి. 98 సంస్థల వాటాల్లో మార్పు లేదు. సెన్సెక్స్ లో టాటా స్టీల్ (7.57%), సన్ ఫార్మా (6.94%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.76%), ఎల్ అండ్ టీ (4.31%), అల్ట్రాటెక్ సిమెంట్ (4.13%) లాభ పడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (-1.30%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.18%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.13%), భారతి ఎయిర్ టెల్ (-0.91%), ఎన్టీపీసీ (-0.60%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos