నలుగురు మావోయిస్టుల కాల్చివేత

నలుగురు మావోయిస్టుల కాల్చివేత

పాట్నా: పశ్చిమ చంపారన్ జిల్లా బగాహాలో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా అక్కడ గాలింపులు చేస్తున్నపుడు మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయని పోలీసులు తెలిపారు. మృతుల నుంచి మూడు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, వివిధ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos