ఐదుగురు మావోయిస్టుల హతం

ఐదుగురు మావోయిస్టుల హతం

నారాయణ్పూర్: ఛత్తీస్గఢ్, నారాయణ్పూర్ జిల్లా అబుజ్మాఢ్ అటవి ప్రాంతంలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య శనివారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. ఓర్కా-గుమ్రాకా అటవీ ప్రాంతంలో డీఆర్జీ బలగాలు తనిఖీలు చేస్తున్న భద్రతా సిబ్బందిపైకి నక్సల్స్ కాల్పులకు పాల్పడ్డారు. దీంతోభద్రతా సిబ్బంది కూడా కాల్పులకు దిగాయి. ఇద్దరు భద్రతా సిబ్బందీ గాయపడ్డారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలున్నట్లు అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos