27 యంత్రాల దహనం

27 యంత్రాల దహనం

గడిచిరోలీ : మహారాష్ట్రలోని గడిచిరోలీ జిల్లా కుర్ ఖేడా ప్రాంతంలో రోడ్లు నిర్మాణనికి వినియోగిస్తున్న 27 యంత్ర పరికరాలను బుధవారం మావోయిస్టులు దహనం చేశారు. ఈ నెల 11న సీఆర్ పీఎఫ్ జవాన్లు మావోయిస్టులను హతం చేశారు. మావోయిస్టులు ఈ ఏడాది జనవరిలోనూ కుర్ ఖేదా, కొర్చి, పోతేగామ్ ప్రాంతాల్లో మావోయిస్టులు దాడి చేసి వాహనాలను విధ్వంసం చేశారు. అటవీ ప్రాంతంలో రోడ్లు నిర్మించవద్దని మావోయిస్టులు దాడులు చేశారని పోలీసులు చెప్పారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos