న్యూఢిల్లీ : దూరదర్శన్ ధారావాహికలకు గిరాఖీ పెరిగింది. రామాయణాన్ని పునఃప్రసారం చేస్తున్న దూరదర్శన్ మహాభారత్, పాటు షారూఖ్ నటించిన సర్కస్నూ శనివారం రాత్రి ఎనిమిది నుంచి పునః ప్రసారం చేయనున్నట్లు శనివారం ఇక్కడ ప్రకటించింది. రజిత్ కపూర్ నటించిన ‘బ్యోమకేశ్ బక్షి’ ని కూడా ఉదయం 11 గంటలకు ప్రసారం చేయనున్నట్లు తెలిపింది.