చతికిలబడిన స్టాక్ మార్కెట్ లు

ముంబై: స్టాక్ మార్కెట్ లు గురువారం చతికిల బడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 45,959 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 13,478 వద్ద ఆగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో నెస్లే ఇండియా (4.17), ఐటీసీ (3.77), హిందుస్థాన్ యూనిలీవర్ (2.49), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.13),  టాటా స్టీల్ (0.65) బాగా లాభ పడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్ (-3.27%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.43%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.34%), యాక్సిస్ బ్యాంక్ (-1.32%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.30%) అధికంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos