నష్టాల నుంచి నష్టాలకే

నష్టాల నుంచి నష్టాలకే

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళ వారం కుప్ప కూలిపోయాయి. ఉదయం వ్యాపారం మొదలైన సూచీలు నష్టాల్లోకి దిగజారాయి. మళ్లీ కోలుకోనే లేదు. సెన్సెక్స్ 247 పాయింట్లు పతనమై 40,239కి, నిఫ్టీ 76 పాయింట్లు కోల్పోయి 11,861 కి పడి పోయా యి.అన్ని రకాల సూచీలు నష్టాలనే నమోదు చేసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో బజాజ్ ఫైనాన్స్ (1.15%), భారతి ఎయిర్ టెల్ (1.09%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.05%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.59%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.57%) లాభాల్ని గడించా యి. యస్ బ్యాంక్ (-10.32%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.58%), ఐటీసీ (-2.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.55%), హీరో మోటో కార్ప్ (-2.45%) నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos