ఉగ్రవాది నిర్బంధం

ఉగ్రవాది నిర్బంధం

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్, సోపోర్లో శనివారం లష్కరే తోయిబా ఉగ్రవాది ఒకరిని భద్రతా దళాలు సజీవంగా బంధించాయి. నిందితుడి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాయి. నిందితుణ్ని దనీశ్ చన్నాగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్, భారత ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన గాలింపుల్లో నిందితుణ్ని పట్టుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos