అత్తెసరు లాభాలు

అత్తెసరు లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్ని గడించాయి. సెన్సెక్స్ 42 పాయింట్ల లాభంతో 40,487 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 11,937 వద్ద నిలిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో యాక్సిస్ బ్యాంక్ (2.01%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.98%), మారుతి సుజుకి (1.94%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.12%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.94%) లాభాల్ని పొందా యి. టీసీఎస్ (-3.05%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.54%), ఎల్ అండ్ టీ (-1.26%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.01%), ఐటీ సీ (-0.95%) బాగా నష్టపోయిన వాటిలో ముఖ్యమైనవి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos