చావు కబురు చల్లగాలో లావణ్య

చావు కబురు చల్లగాలో లావణ్య

హైదరాబాదు: నటి లావణ్య త్రిపాఠి వరుస చిత్రీకరణల్లో తీరిక లేకుండా ఉంది. ఇటీవలే ఏ 1 ఎక్స్ ప్రెస్ చిత్రం షూటింగును పూర్తిచేసిన ఆమె తాజాగా – చావు కబురు చల్లగా చిత్రీకరణలో నిమగ్నమైంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ కథా నాయకుడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos