రేవంత్ తో ముగిసిన కేకే భేటీ

రేవంత్ తో ముగిసిన కేకే భేటీ

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు సమావేశం ముగిసింది. కాంగ్రెస్లో చేరుతానని అధికారికంగా ప్రకటించిన కేకే శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా చేరికతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చేరిక ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేకేతో పాటు కాంగ్రెస్లో ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా చేరబోతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos