దుమారాన్ని లేపిన వ్యాఖ్యలు

దుమారాన్ని లేపిన వ్యాఖ్యలు

న్యూ ఢిల్లీ : సమాజవాది పార్టీ సభ్యుడుఆజం ఖాన్ లోక్సభలో గురువారం సభాద్యక్ష స్ధానంలో ఉన్న రమాదేవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముమ్మారు తలాఖ్ ముసాయిదా చర్చ సందర్భంగా ‘మీ కళ్లలో కళ్లు పెట్టి ’ మాట్లాడాలనుకుంటున్నానని రమాదేవిని ఉద్దేశించి ఆజం ఖాన్ పేర్కొనటం వివాదానికి కారణం.ఆజం ఖాన్ క్షమాపణ చెప్పాలని పాలక పక్ష సభ్యులు, మంత్రులు కోరారు. సభాద్యక్ష స్ధానంలో తిరిగి ఆశీనులైన సభాపతి ఓం బిర్లా కూడా ఆజం ఖాన్ను మందలించారు. క్షమాపణ చెప్పాలని సూచించారు. సభలో భాజపా సభ్యుల భాషే అత్యంత అమర్యాదకరంగా ఉంటోందని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న ఆజం ఖాన్ తాను అసభ్య పదాల్ని వాడి ఉంటే రాజీనామా చేసేందుకు సిద్ధమ న్నారు. తర్వాత ఆజం ఖాన్, అఖిలేష్ యాదవ్లు ఇద్దరూ వాకౌట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos