వారణాసి: ఇక్కడి విశ్వేశ్వరుడి గర్భాలయంలోకి ప్రవేశించాలనుకునే భక్తులు ఇకపై సంప్రదాయక దుస్తులు ధరించాలి. పురు షులు ధోతీ-కుర్తా, స్త్రీలు చీర ధరించాల్సిందే. సంప్రదాయ దుస్తుల్లో రాని భక్తులను జ్యోతిర్లింగం స్పర్శదర్శనానికి అనుమ తించ రు. దూరం నుంచే స్వామి వారిని దర్శించుకోవాలి. కొత్త నిబంధనలను త్వరలోనే అమలు కానున్నాయని ఆలయ అధి కారు లు తెలిపారు. ఆధునిక వస్త్రాలు ప్యాంట్, షర్టు, జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ధరించి శివలింగాన్ని స్పర్శించడం ఇకపై కుదరదు.