పెరుగుతున్న కరోనా పీడితుల సంఖ్య

పెరుగుతున్న కరోనా పీడితుల సంఖ్య

అమరావతి: రాష్ట్రంలో గత రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ మరో 12 మంది కరోనా పీడితుల్ని గుర్తించినట్లు ప్రభుత్వం ట్వీట్ చేసింది. ‘రాష్ట్రం లో గత రాత్రి 10 గంటల తరువాత నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు వచ్చిన ఫలితాలలో 12 పాజిటివ్ కేసు లు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ – 19 కేసుల సంఖ్య 161 కి పెరిగింద’ని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos