గవర్నర్‌ పదవి అనవసరం

గవర్నర్‌ పదవి అనవసరం

చెన్నై, నవంబరు 29: ‘గవర్నర్ పదవి అనవరం. దానికి కాలం చెల్లింద’ని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఆన్లైన్ రమ్మీని నిషేధ ముసాయిదాకు నిర్ణీత కాలంలో గవర్నర్ అనుమతించక పోవడంతో ఆ ముసాయిదాకూ కాలం చెల్లిందని పేర్కొ న్నారు. ఆన్లైన్ రమ్మీ నిషేధానికి గవర్నర్ ఎందుకంత జాప్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదని, ఈ క్రీడకు యువత ఆత్మహత్యకు పాల్పడితే గవర్నర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos