‘మందు’ వద్దన్న కాకనూరు

‘మందు’ వద్దన్న కాకనూరు

రంగారెడ్డి :మహబూబ్‌ నగర్‌ జిల్లా జిల్లా కేశంపేట మండల పరిధిలోని కాకునూర్‌ గ్రామంలో మంగళవారం జరిగిన మొదటి గ్రామ సభ ఏక గ్రీవంగా గ్రామంలో సంపూర్ణ మద్యపాన్ని నిషేధించింది.  దీంతో గ్రామంలోని మహిళలు గ్రామ పెద్దలను అభినందించారు. గ్రామ పెద్దలు, , యువకులు, మహిళలు సభకు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos