ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే కొలువు ఉండదు

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే కొలువు ఉండదు

గువాహటి: ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వారు ప్రభుత్వం ఉద్యోగాలకు అనర్హులని అసోమ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనలు జనవరి 1, 2021 నుంచి అమల్లోకి రానున్నాయి. రెండేళ్ల కిందట ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసింది. జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos