టీమిండియాకు కొత్త జెర్సీలు

  • In Sports
  • March 2, 2019
  • 168 Views
టీమిండియాకు కొత్త జెర్సీలు

ముంబయి : ఇంగ్లాండ్‌లో మే నెల నుంచి జరుగనున్న క్రికెట్ ప్రపంచ కప్ పోటీలకు భారత జట్టు కోసం బీసీసీఐ కొత్త జెర్సీలను రూపొందించింది. దీనిపై బీసీసీఐ తయారు చేసిన వీడియోలో రోహిత్ శర్మ, జెర్సీలో మార్పుల గురించి వివరించాడు. ఇప్పటివరకు ఉన్న జెర్సీలో నీలం రంగు ఛాయ మాత్రమే ఉండేది. ఇప్పుడు రెండు ఛాయలు ఉపయోగించారు. కాలర్ వెనకాల నారింజ రంగు, జెర్సీ ముందు భాగాన కుడి వైపు నైక్, ఎడమ వైబీసీసీఐ లోగోలున్నాయి. మధ్యలో స్పాన్సరర్ ఒప్పో ఇండియా పేర్లు ఉన్నాయి. టీమిండియా క్రికెటర్లతో పాటు మహిళల టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్‌ఆ కౌర్ ఫొటోషూట్లో పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos