అత్యాచారుల్ని ఉరేయాలి

న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని తెలంగాణలో మాదిరి హత మార్చేయాలని భాజపా నేత,లోక్సభ మాజీ సభ్యురాలు జయప్రద వ్యాఖ్యానించారు. ‘అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు. త్వరితగతిన విచారణ జరిపే న్యాయస్థానాల ద్వారా ఉరిశిక్షలు వేయా ల’న్నారు. ‘షాద్నగర్లో జరిగిన దిశా ఘటనను ఖండించారు. ఇలాంటి వాటిని ఆపేయాలంటే ఉరే సరైనద’ని అభిప్రాయపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos