ముంబై : అతి తక్కువ ధరకు వారం, పది రోజుల్లో విపణిలోకి కరోనా సూది మందువిడుదల చేయనున్నట్లు సిప్లా బుధవారం ఇక్కడ ప్రకటిం చింది. దీని ధర రూ. 5 వేల కంటే తక్కువగా ఉంటుంది. మందు విడుదలకు భారత ఔషధ నియంత్రణ అధికారి అనుమతించింది. కరో నాను కట్టడి చేస్తున్న రెమిడీసివిర్ కు జనరిక్ గా దీన్ని తయారు చేసారు. తెలంగాణకు చెందిన హెటిరో సంస్థ విడుదలచేసిన సూది మందు ధర
రూ. 5 – 6 వేలు.