భారీ పెట్టుబ‌డులు సాధించిన సీఎం జ‌గ‌న్‌

అమరావతి: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సదస్సుకు 17 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని వెంట తీసుకెళ్లారు. . పలు కంపెనీల ప్రతినిధులతో భేటీలు నిర్వహించారు. రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos