మన ప్రజాస్వామ్యానికి ఒక ‘నకిలీ రంగు‘ అంటుకుంది

మన ప్రజాస్వామ్యానికి ఒక ‘నకిలీ రంగు‘ అంటుకుంది

హైదరాబాదు:హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీపై తెలంగాణ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్ చేసింది. మోదీని ఉద్దేశిస్తూ… మన ప్రజాస్వామ్యానికి ఒక నకిలీ రంగు అంటుకుందని విమర్శించింది. ఆ నకిలీ రంగు ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థనే నిర్వీర్యం చేసి, దేశాన్ని నియంతృత్వం వైపు నడిపించే దిశగా సాగుతోందని దుయ్యబట్టింది. ఇకనైనా ప్రజలంతా మేల్కొనాలని… ఈ నకిలీ రంగు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చెప్పింది. మీ ఓటు అనే ఆయుధంతో ఈ నకిలీ రంగు నుంచి మన దేశాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos