మరో సారి మండిన చమురు ధరలు

మరో సారి మండిన చమురు ధరలు

న్యూ ఢిల్లీ: దేశంలో చమురు ధరలు బుధ వారం మరింత మండాయి. లీటరు పెట్రోల్, డీజిల్పై 31 పైసల చొప్పున పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ పై 30 పైసల పెరుగుదల కనపడి రూ.87.60కి చేరింది. అలాగే, లీటరు డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.77.73గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ రూ.94.12, డీజిల్ ధర రూ.84.63కి , హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర 31 పైసలు పెరిగి రూ.91.09కి, డీజిల్ ధర లీటరుకి 27 పైసలు పెరిగి రూ.84.79కి,. చెన్నైలో లీటరు పెట్రోలు ధర 26 పైసలు పెరిగి రూ.89.96కి చేరింది. అలాగే, డీజిల్ ధర లీటరుకి 24 పైసలు పెరిగి 82.90కి చేరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos