ఖాయమైన ఉరి

ఖాయమైన ఉరి

న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్షకు సమర్పించిన వినతిని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో నలుగురినీ ఈ నెల 22న తీహార్ చెరసాల్లో ఉరి తీయనున్నారు. ఇందుకు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల్ని ఇది వరకే జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos