దీపావళి కోసం సిద్ధంగా ఉండండి..

  • In Film
  • October 21, 2019
  • 130 Views
దీపావళి కోసం సిద్ధంగా ఉండండి..

మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి లక్ష్యంగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.ఈ క్రమంలో చిత్రంలో ప్రతినాయకుడి ఇంటికి సంబంధించిన సన్నివేశాలను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తూ వస్తున్నారు.నిన్నటితో ఈ సన్నివేశాల చిత్రీకరణతో పాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కావడంతో చిత్ర బృందం ప్రేక్షకుల కోసం సోమవారం ఓ ప్రకటన వెల్లడించింది.దీపావళి ట్రీట్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.త్వరలో చిత్రం చివరి షెడ్యూల్ కూడా పూర్తి చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos