ఉక్కు జోలికి వస్తే అంతే

ఉక్కు జోలికి వస్తే అంతే

విశాఖః ‘విశాఖ ఉక్కు కర్మాగారం విశాఖకు గుండెకాయలాంటిది. దీని జోలికి రావాలని కేంద్రం భావించడం తగద’ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమే కాదు. కోట్ల మంది తెలుగు ప్రజల పోరాట స్ఫూర్తి. అలాంటి పరిశ్రమను ప్రయివేటుపరం చేయాలని కేంద్రం భావించడం తగదు. వెంటనే పునరాలోచన చేయాలి. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుంద’ని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos