లాభాల్లో మార్కెట్లు

లాభాల్లో మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 83 పాయింట్లు లాభపడి 36,564కి పెరిగింది. నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 10, 841 వద్ద ఆగింది. టాటా స్టీల్ (4.02%), వేదాంత లిమిటెడ్ (2.99%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.30%), టెక్ మహీంద్రా (1.71%), ఏసియన్ పెయింట్స్ (1.48%) లాభాల్ని గడించగా ఓఎన్జీసీ (-1.97%), యస్ బ్యాంక్ (-1.15%), భారతి ఎయిర్ టెల్ (-1.04%), హెచ్డీఎఫ్సీ (-0.98%), సన్ ఫార్మా (-0.84%) నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos