మళ్లీ మండిన పెట్రో ధరలు

మళ్లీ  మండిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ శుక్ర వారం పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 30 పైసల చొప్పున పెరిగింది. దీని ప్రకారం లీటరు పెట్రోలు ధర హైదరాబాద్లో రూ.84.14, బెంగళూరులో రూ.81.76, బెంగళూరులో రూ.89.85కి పెరిగింది. జనవరి ఆరు నుంచి భారత చమురు కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos