ఎదురు కాల్పుల్లో నలుగురు హతం

ఎదురు కాల్పుల్లో నలుగురు హతం

శ్రీనగర్ : అవంతిపురా రీజియన్లో సత్పోక్రాన్ ఖ్రేవ్ వద్ద మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదు రు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారో తెలియాల్సి ఉంది. సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపులు చేసినపుడు ఉగ్రవాదుల నుంచి కా ల్పు లు ఎదురు కావటంతో జవాన్లు కూడా ఆత్మరక్షణకు తుపాకులకు పని చెప్పారని అధికార్లు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos