ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం మార్పు చేర్పు లేకుండా ముగిశాయి. ట్రేడింగ్ పూర్తయిన వేళకు సెన్సెక్స్ 80 పాయింట్లు కోల్పోయి 36,644కి పడిపోయింది. నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 10,847 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్ (8.04%), ఓఎన్జీసీ (5.21%), యస్ బ్యాంక్ (3.87%), ఎన్టీపీసీ (3.35%), మారుతి సుజుకీ (2.65%)కు లాభాలు దక్కాయి. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.66%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.20%), టీసీఎస్ (-1.38%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-1.16%), టెక్ మహీంద్రా (-1.09%) నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos